స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో భద్రాద్రి జిల్లా పాల్వంచ సమితి అధ్వర్యంలో ఈ రోజు 18-6-22 యానంబైలు ఉన్నత పాఠశాల నందు 10 వ తరగతి చదివే 14 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 6 చొప్పున నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది