Service
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/2e5fa52b4840474b80bb9231386b517b_1613329653.jpg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/bb56a1a176864854bd91733175209b9b_1613329653.jpg)
ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ప్రేమాశీస్సులతో తేదీ.14.02.2021 ఆదివారంనాడు సుదీర్ఘ విరామము 319 రోజుల తర్వాత సరూర్ నగర్ మందిరంలో వైద్య సేవలు ప్రారంభమైనది. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో ప్రారంభమైనది. జనరల్ (18 Male , 9 Female), షుగర్ వ్యాధి (20 Male, 13Female), కంటి చెక్ అప్ (12M, 9F), కంటి అద్దాలు (11), కంటి ఆపరేషన్ 2 ని ఎంపిక చేయబడినది. ఈ సేవలో Gen Doctors (4), Eye Doctor (1),Pharma (4), Sevadal 10 మంది పాల్గొన్నారు. 33 మందికి షుగర్ టెస్ట్స్ చేయటమైనది మరియు అందరికి మందులు ఇవ్వట మైనది. 110 మందికి ఊప్మా ఏర్పాటు చేయబడినది. జై సాయిరాం, సదా సాయి సేవలో అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, రంగారెడ్డి జిల్లా,తెలంగాణ.